Share News

BJP MP Laxman : టీటీడీ నిధుల మళ్లింపుపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-12-07T18:09:05+05:30 IST

టీటీడీ నిధుల మళ్లింపుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( BJP MP Laxman ) డిమాండ్ చేశారు. టీటీడీ అక్రమాలపై గురువారం నాడు రాజ్యసభలో లక్ష్మణ్ లేవనెత్తారు. ఎన్నికల్లో లబ్ధి కోసం టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్‌కు విడుదల చేస్తోందని చెప్పారు.

BJP MP Laxman : టీటీడీ నిధుల మళ్లింపుపై చర్యలు తీసుకోవాలి

ఢిల్లీ: టీటీడీ నిధుల మళ్లింపుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( BJP MP Laxman ) డిమాండ్ చేశారు. టీటీడీ అక్రమాలపై గురువారం నాడు రాజ్యసభలో లక్ష్మణ్ లేవనెత్తారు. ఎన్నికల్లో లబ్ధి కోసం టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్‌కు విడుదల చేస్తోందని చెప్పారు. తిరుమలలో చోళ, పల్లవుల పాలనలో నిర్మించిన పురాతన కట్టడాలు, దేవాలయాలు, మండపాలను కేంద్ర ప్రభుత్వం పరిరక్షించాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-12-07T18:09:09+05:30 IST