Home » Mansukh Mandaviya
వడగాలుల తీవ్రతతో పలు రాష్ట్రాలు అల్లాడుతుండంతో కేంద్రం అప్రమత్తమైంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
కేంద్ర కేబినెట్ (Modi Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్-19 కేసులు కొద్ది రోజులుగా గణనీయంగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు మళ్లీ మాస్క్ ఆంక్షలను ..
కోవిడ్-19 మహమ్మారి (Covid-19 pandemic) మరోసారి వచ్చినప్పటికీ మన దేశం పరిస్థితి చైనా కన్నా సురక్షితంగా ఉందని అఖిల భారత
చైనా తదితర దేశాల్లో కోవిడ్-19 మహమ్మారి మరోసారి సవాల్ విసురుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను
కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.