Home » Narendra Modi
దక్షిణ మార్సెయిల్లోని మజార్గ్యూస్ యుద్ధ శ్వశానవాటికను సందర్శించి మొదటి, రెండవ ప్రపంచ యుద్ధంలో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని మెంట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ కూడా హాజరయ్యారు.
KA Paul Sensational Comments On AP Deputy CM Pawan : పవన్ కళ్యాణ్పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి ఓటు బ్యాంకు లేదని తీవ్రంగా విమర్శించారు.
దేశంలో ఫేక్ కాల్స్ భయాందోళన మళ్లీ వచ్చింది. ఈసారి ఏకంగా దేశ ప్రధానమంత్రి ప్రయాణించే నరేంద్ర మోదీ విమానంపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఫోన్ వచ్చింది. అయితే తర్వాత ఏమైందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియాలో పెట్టుబడులకు ఇది అనుకూల సమయమని ప్రధాని మోదీ తెలిపారు. CEO ఫోరమ్లో పాల్గొన్న ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
PM Modi At Paris AI Summit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇవాళ పారిస్లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్లో కలిసి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో కృత్రిమ మేధ వల్ల ప్రపంచానికి కలిగే ప్రయోజనాలు, అనర్థాలపై పలు విషయాలు మాట్లాడారు.
భారతదేశ ఇంధన పరివర్తన నిర్ణయం కేవలం జాతీయ ప్రయత్నం మాత్రమే కాదు, ప్రపంచ గేమ్ ఛేంజర్ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచ ఇంధన భవిష్యత్తును మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం.
భారత ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఘన స్వాగతం పలికారు. పారిస్లో ఏఐ సమ్మిట్కు సహ అధ్యక్షత వహించే ముందు జరిగిన విందులో మోదీని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రయాగ్రాజ్లోని మహాకుంభ మేళాను సందర్శించారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న తర్వాత మోదీ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అందుకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడవచ్చు.
దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది రైతులకు ఫిబ్రవరి 24న గుడ్ న్యూస్ రానుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులను విడుదల చేయనున్నారు. అయితే ఈసారి కొంత మంది రైతులకు మాత్రం ఈ మొత్తం అందదు. ఎందుకనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
గత ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలుచుకున్న బీజేపీ తాజా ఎన్నికల్లో అసాధారణ గెలుపును సొంతం చేసుకోవడం వెనక డబుల్ ఇంజెన్ అభివృద్ధి మంత్రం పనిచేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు హామీతో పాటు మిడిల్ క్లాస్ వర్గం బీజేపీకి జైకొట్టడంతో కాషాయం పార్టీకి విజయం నల్లేరు మీద నడకగా మారింది.