Home » Srikakulam
నరసన్నపేట, పోలాకి మండలాల్లోని రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న హమాలీల వేతనాలను 30 శాతం పెంచు తూ.. ఆదివారం నుంచి నూతన వేతనాలు అమలుకు మిల్లర్లు అంగీకరించారు. కొన్నాళ్లుగా వేతనాలు పెంచాలని కోరుతూ హమా లీలు సమ్మె చేస్తున్న నేపథ్యంలో శనివారం ఇరువర్గాల మధ్య చర్చ లు జరిగాయి.
ఆముదాలవలస నియోజకవర్గంలో వైసీపీ(YCP) వర్గపోరు తారాస్థాయికి చేరింది. పొందూరు పంచాయతీలో సొంత పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు బజారున పడింది
శ్రీకాకుళం సింహద్వారం జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కొత్తపాలెం కేజీబీవీలో గురువారం రాత్రి ఆరుగురు విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
మెట్టూరు బిట్-1 పంచాయతీలో సోమవారం అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థుల మొదటి సెమిస్టర్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. బీఎస్సీలో 9,917కు 2,973 మంది, బీకాంలో 2,562కు 716 మంది, బీసీఏలో 176కు 104 మంది, బీఏలో 2,125కు 455 మంది, బీబీఏలో 188కు 105 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఎంత కక్ష ఉంటే మాత్రం.. ఇంత దారుణంగా చంపుతారా? హైదరాబాద్: ‘మాయమై పోతున్నాడమ్మా.. మనిషన్నవాడు.
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఓ యజ్ఞంలా జరిగుతున్నాయని గృహనిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్ తెలిపారు.
ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అధికార వైసీపీ మంత్రి సీదిరి అప్పల రాజు చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో..
గారాబంగా చూసుకుంటున్న తల్లిదండ్రులే చివరకు తన పాలిట మృత్యువుగా మారతారని.. పాపం ఆ మూడు నెలల చిన్నారికి తెలీదు. ఒక్కగానొక్క కొడుకును ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సిన తండ్రి..