Home » Tirumala
తిరుమలలో గాజు నీళ్ల సీసాల స్థానంలో మళ్లీ పాస్టిక్ బాటిల్స్ను అనుమతించే ఆలోచనలో టీటీడీ ఉన్నట్టు తెలుస్తోంది.
తిరుమలలో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది. అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో టీటీడీ స్వామి వారి దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు తీసుకుని కూడా దర్శనం కల్పించాలని కొద్దిరోజుల క్రితమే ముఖ్యమంత్రి నిర్ణయించారు. 24 నుంచి ఆ పద్దతి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఓ అలెర్ట్..
Brahmani Saree Valmiki Print: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి కట్టుకున్న చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భక్తులకు అన్నప్రసాద వితరణ చెయ్యడం ద్వారా చాలా తృప్తి కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాణదానం ట్రస్ట్ను తానే ప్రారంభించానని, తిరుపతిలోని అన్ని అస్పత్రుల ద్వారా రాయలసీమలో వుండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రపంచంలో వున్న వైద్యులు తిరుపతిలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించి.. స్వామి వారిని దర్శించుకోవాలని అన్నారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శుక్రవారం ఆన్లైన్ ద్వారా పలు సేవలకు సంబంధించిన టికెట్లను అందుబాటులోకి తేనుంది..
సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబసభ్యలతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రసాదాల పంపిణీకి ఒకరోజు అయ్యే ఖర్చును దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్ట్కు చంద్రబాబు విరాళంగా అందజేశారు.
తిరుమలలో గాజు నీళ్ల సీసాల స్థానంలో మళ్లీ పాస్టిక్ బాటిళ్లను అనుమతించే ఆలోచనలో టీటీడీ ఉన్నట్టు తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని 2020లో తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి, గాజు సీసాలు ప్రవేశపెట్టారు.
Tirumala: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అదికాస్తా చినికి చినికి గాలి వానగా మారింది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాంతో ఓ భక్తుడి ఆగ్రహం కట్టలు తెంచుకొంది.
Tirumala Temple Security: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. తిరుమలలో ధర్నాలు, ఆందోళనలు నిషేధం అయ్యినప్పటికీ ఏకంగా ఆలయం వద్దే కొంతమంది ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.