Home » Virus
కోవిడ్ సృష్టించిన విలయం తరువాత ప్రపంచం మీదకు జాంబీ వైరస్ దండయాత్రకు వస్తోందన్న విషయం ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.
చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఎలా గడగడలాడించిందో అందరికీ తెలుసు. 2020-21 కాలంలో మొత్తం ప్రపంచం స్థంభించిపోయేలా చేసింది. లక్షలాది మంది ప్రాణాలను..
ఇంకా కరోనా వైరస్ పూర్తిగా అంతం అవ్వలేదు. కానీ.. మునుపటి కన్నా దాని ప్రభావం బాగా తగ్గిపోవడంతో, ఆ వైరస్తోనే కలిసి జనాలు సహజీవనం చేయడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే..
కేరళలో మరో నిపా వైరస్ కేసు నమోదైంది. కోజికోడ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేసే 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు వైరస్ నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
కేరళలో గడిచిన 15 రోజుల్లో రెండు నిఫా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం పినరయి విజయన్ ఆదేశాల మేరకు వైరస్ వెలుగుచూసిన కోజికోడ్ జిల్లాలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. 7 గ్రామ పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చాలా వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం మంటలు, దద్దుర్లు ఏర్పడతాయి.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇవాళ తెలిపారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రెండు అసహజ మరణాలు నమోదవడంతో సెప్టెంబర్ 11న హైఅలర్ట్ జారీ చేశారు.
ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉంటే చాలా ఆందోళనగా ఉంటుంది. కానీ తగిన జాగ్రత్తలతో వ్యవహరిస్తే, జీవితంలో ముందుకు నడవగలుగుతాం. కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రపంచమంతా అలాగే బయటపడింది. ఇప్పుడు మనిషి ఒంట్లోని మాంసాన్ని తినేసే బాక్టీరియా కనిపిస్తోంది.
రాష్ట్రంలో నిర్ధారణ అయిన కరోనా నమూనాల్లో 83.6 శాతం ఎక్స్పీబీ రకం వైరస్('XPB' virus) లక్షణాలని ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా
కరోనా (Corona) మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశాన్ని H3N2 వైరస్ వణికిస్తోంది.