తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కొన్ని గంటల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువదీరింది. రేవంత్తో సహా 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇదిలా ఉంటే ఈ సాయంత్రమే
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డి ( Anumula Revant Reddy ) గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితర ముఖ్య నేతలు వచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. వెనువెంటనే ప్రభుత్వంలోనే కీలక పదవుల్లో మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.
తెలంగాణ ప్రజలకు మేం పాలకులం కాదు సేవకులమని సీఎం రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనతరం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ ఇచ్చింది. ప్రజాస్వామ్యం హత్యకి గురైంది. ప్రజల సమస్యలు చెప్పుకుందాం అంటే వినే ప్రభుత్వమే లేకుండే. తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు భరోసాగా ఉంటాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) తన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు గాంధీభవన్ సాక్షిగా ఓ దివ్యాంగురాలు రజనీకి ఇచ్చిన హామీని
Deputy CM Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ ఎన్నికల్లో మరోసారి మధిర శాసనసభ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగి విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన లింగాల కమల్ రాజును ఆయన ఓడించారు.
మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై.. భట్టితో ప్రమాణం చేయించారు. ఎల్బీ స్టేడియంలో
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటి తర్వాత ఆయన సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి చేరుకున్నారు. ఆయన అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది.
కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. నేడు సీఎంగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయమే లక్ష్యంగా జరిగిన ఎన్నికల పోరాటంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్రెడ్డి (Revanth Reddy) డిగ్రీ విద్యాభ్యాసం నగరంలోనే సాగింది. 1989లో