తమిళనాడు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా గోపాల్
ABN , First Publish Date - 2022-12-28T00:32:46+05:30 IST
శాలిగౌరారం గ్రామానికి చెంది న సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్ట ర్ కూతాటి గోపాల్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్ర టరీ పదోన్నతి పొందారు. 1992 ఐ ఏఎస్ బ్యాచకు చెందిన గోపాల్ ప్ర భుత్వశాఖలో వివిధ హోదాల్లో విశి ష్ట సేవలందించారు.

తమిళనాడు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా గోపాల్
శాలిగౌరారం, డిసెంబరు 27: శాలిగౌరారం గ్రామానికి చెంది న సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్ట ర్ కూతాటి గోపాల్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్ర టరీ పదోన్నతి పొందారు. 1992 ఐ ఏఎస్ బ్యాచకు చెందిన గోపాల్ ప్ర భుత్వశాఖలో వివిధ హోదాల్లో విశి ష్ట సేవలందించారు. ప్రస్తుతం ఆ యన తమిళనాడు ప్రభుత్వంలో ట్రాన్సపోర్ట్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తాజాగా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదోన్నతి పొందాడు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలినను మంగళవారం చెన్నైలోని సచివాలయంలో గోపాల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగు చ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా స్టాలిన గోపాల్ను అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్ గోపాల్ పేదరికంలో పుట్టి కష్టపడి చదివి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదోన్నతి పొందడాన్ని పలువురు అభినందించారు.