Share News

Hyderabad: సివిల్స్‌ ర్యాంకర్‌ సాయి కిరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్‌

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:54 AM

సివిల్స్‌-2023 ఫలితాల్లో ఆల్‌ ఇండియా 27వ ర్యాంకు సాధించిన నందాల సాయికిరణ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు.

Hyderabad: సివిల్స్‌ ర్యాంకర్‌ సాయి కిరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): సివిల్స్‌-2023 ఫలితాల్లో ఆల్‌ ఇండియా 27వ ర్యాంకు సాధించిన నందాల సాయికిరణ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సోమవారం సీఎంను సాయికిరణ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. కిరణ్‌ది కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామం.

Updated Date - Jun 04 , 2024 | 03:54 AM