చంద్రగిరిలో వైసీపీ గెలుపుపై అనుమానాలు..

ABN, Publish Date - May 28 , 2024 | 08:17 AM

చిత్తూరు: చంద్రగిరి నియోజక వర్గంలో ఈసారి వైసీపీ గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి పోటీ చేశారు. ఫ్యాన్ పార్టీ పొలిటికల్ ఈక్వేషన్స్‌ ఈసారి మారిపోయాయంటున్నారు.

చిత్తూరు: చంద్రగిరి నియోజక వర్గంలో ఈసారి వైసీపీ గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి పోటీ చేశారు. ఫ్యాన్ పార్టీ పొలిటికల్ ఈక్వేషన్స్‌ ఈసారి మారిపోయాయంటున్నారు. నియోజకవర్గం ప్రజలకు చెవిరెడ్డి అందుబాటులోలేరనే విమర్శలు ఉన్నాయి. దీంతో జనం ఆ పార్టీని ఆదరించలేదనే టాక్ నడుస్తోంది. పీఆర్‌వోలను పెట్టి కోట్ల రూపాయలు కుమ్మరించి.. ఓట్లు కొనుగోలు చేసినా ఫలితం అనుకూలంగా రాకపోవచ్చుననే విశ్లేషణలు ఉన్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇన్ సైడ్ స్టోరీ..


ఈ వార్తలు కూడా చదవండి..

సర్వేలు కూటమికి అనుకూలంగా ఉండడంతో..

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

గుక్కపట్టి ఏడ్చిన పొన్నవోలు!

కవితను తప్పించేందుకే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 28 , 2024 | 08:17 AM