జగన్‌కు సచివాలయం నుంచి నోటీసు..

ABN, Publish Date - Jun 19 , 2024 | 09:44 AM

విజయవాడ: అధికారం కోల్పోవడంతో సీఎం పదవి, చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన మాజీ సీఎం జగన్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈవీఎంలపై నెపం నెట్టే ప్రయత్నం చేయగా అది భూంరాంగ్ అయింది.

విజయవాడ: అధికారం కోల్పోవడంతో సీఎం పదవి, చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన మాజీ సీఎం జగన్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈవీఎంలపై నెపం నెట్టే ప్రయత్నం చేయగా అది భూంరాంగ్ అయింది. ఇప్పుడు తాజాగా సీఎంవోలో ఉన్న కంప్యూటర్లు, వీడియో కాన్ఫరెన్స్ సిష్టం, ఇతర ఫర్నీచర్ ఇన్వెంటరీ జాబితా ప్రకారం వస్తువులన్నీ తమకు పంపాలని సచివాలయం నుంచి జగన్‌కు నోటీసు పంపారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి ఫర్నిచర్‌కు విలువ కట్టి ధర చెబితే చెల్లిస్తామని రాసిన లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

అప్పుడు జగన్ ఉపయోగించిన టెక్నిక్ ఇదే..

జగన్ నిర్వాకంపై జనంలోకి..

భూమన కరుణాకర్ రెడ్డి కుంభకోణాలు..

మంత్రి లోకేష్ ఇచ్చిన మాట.. 3 రోజుల్లోనే అమలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 19 , 2024 | 09:44 AM