జగన్ సర్కార్ ఇందుకు మినహాయింపు..

ABN, Publish Date - May 28 , 2024 | 08:54 AM

అమరావతి: మన దేశంలో ప్రజల నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకుని మోసం చేసిన సంస్థలను చూస్తున్నాం. కానీ డిపాజిట్లు తిరిగి చెల్లించని ప్రభుత్వాలు.. ప్రభుత్వ రంగ సంస్థలు లేవు. అయితే జగన్ సర్కార్ మాత్రం ఇందుకు మినహాయింపు.

అమరావతి: మన దేశంలో ప్రజల నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకుని మోసం చేసిన సంస్థలను చూస్తున్నాం. కానీ డిపాజిట్లు తిరిగి చెల్లించని ప్రభుత్వాలు.. ప్రభుత్వ రంగ సంస్థలు లేవు. అయితే జగన్ సర్కార్ మాత్రం ఇందుకు మినహాయింపు. డిపాజిటర్లకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదే. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రభుత్వ శాఖలకు నిధులు కేటాయిస్తుంది. అయితే జగన్ సర్కర్ రివర్స్ అన్నమాట. ప్రభుత్వ శాఖలు, సంస్థల నుంచి నిధులు లాక్కొని వాటిని అడుక్కునే స్థాయికి దిగజార్జింది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ పేరిట సాగించిన ఈ దోపిడీ తాజాగా వెలుగులోకి వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ చట్టాల్లో లొసుగులను వాడుకుని..

చంద్రగిరిలో వైసీపీ గెలుపుపై అనుమానాలు..

సర్వేలు కూటమికి అనుకూలంగా ఉండడంతో..

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 28 , 2024 | 08:54 AM