తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత..

ABN, Publish Date - May 15 , 2024 | 10:23 AM

అనంతపురం జిల్లా: తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీనికి తోడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు దాసరి కిరణ్‌పై దుండగులు హత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకం రేపింది. వేట కొడవళ్లతో ఆగంతకులు కిరణ్‌పై విచరక్షణారహితంగా దాడికి తెగబడ్డారు.

అనంతపురం జిల్లా: తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీనికి తోడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు దాసరి కిరణ్‌పై దుండగులు హత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకం రేపింది. వేట కొడవళ్లతో ఆగంతకులు కిరణ్‌పై విచరక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఆయన పరిస్థితి విషమించడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పోలీసులు మరోచోటుకు తరలించారు. జేసీ అనుచరుడిపై దాడి నేపథ్యంలో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో తాడిపత్రిలో పారామిలటరీ బలగాలు మోహరించాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కీలక ఫైళ్లు మాయం చేసేందుకు జగన్ కుట్ర

అవి కారు పార్టీ అభ్యర్థికి నష్టం కలిగించాయా?

ప్యాకప్ కట్టేసిన ఐప్యాక్ ప్రతినిధులు?

జగన్ ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు అప్పు..

ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 15 , 2024 | 10:23 AM