మలుపులు తిరుగుతున్న మద్యం కుంభకోణం..

ABN, Publish Date - Aug 20 , 2024 | 09:38 AM

అమరావతి: ఏపీలో తాజాగా వెలుగులోకి వచ్చిన మద్యం కుంభకోణం అనేక మలుపులు తిరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించింది. అంతకుముందు ప్రభుత్వం మద్యం షాపులను వేలం వేసి బహుళజాతి కంపెనీల మద్యం విక్రయించే స్వేచ్ఛను షాపులకు కల్పించింది.

అమరావతి: ఏపీలో తాజాగా వెలుగులోకి వచ్చిన మద్యం కుంభకోణం అనేక మలుపులు తిరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించింది. అంతకుముందు ప్రభుత్వం మద్యం షాపులను వేలం వేసి బహుళజాతి కంపెనీల మద్యం విక్రయించే స్వేచ్ఛను షాపులకు కల్పించింది.


కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మద్యం విధానాన్ని మార్చివేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,400 షాపులు ఉండగా జగన్ హయాంలో 2024 నాటికి 2,934 షాపులు ఉన్నాయి. ఈ షాపులన్నింటిని ప్రభుత్వమే నిర్వహించింది. బహుళజాతి కంపెనీల మద్యాన్ని నిలిపివేసి రాష్ట్రంలో ఉందే డిస్ట్రరీల నుంచి మద్యాన్ని బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోళ్లు చేసి విక్రయించడం ప్రారంభించాయి. అయితే తమకు కమిషన్ ఇవ్వాలని అధికార పార్టీ నేతలు పట్టుపట్టగా డిస్ట్రరీల యజమానులు ప్రస్తుతం ఉన్న ధరలతో కమిషన్లు ఇవ్వలేమని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో కరువు మాట వినిపించకూడదు..

దేశానికే కుప్పం రోల్ మోడల్: సీఎం బాబు

హైదరాబాద్‌కు రెడ్ అలర్టు..

నాకు రూ. 2 కోట్లు ఇచ్చి ఆ ఇంట్లో ఉండొచ్చు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 20 , 2024 | 09:38 AM