పెరుగుతున్న ఎండలతో ప్రజలు విలవిల
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:34 AM
ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. బుధవారం మండలాలవారీగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు... గుడిపాలలో 38.3డిగ్రీలు, గంగవరంలో 38.1, నగరిలో 38.1, నిండ్రలో 37.9, శాంతిపురంలో 37.9, తవణంపల్లెలో 37.6, శ్రీరంగరాజపురంలో 37.3, గుడుపల్లెలో 37.2, పులిచెర్లలో 36.7, సదుంలో 36.3, పెద్దపంజాణిలో 36.2, వెదురుకుప్పంలో 36.2, వి.కోటలో 36.1, చౌడేపల్లెలో 35.9, ఐరాలలో 35.9, పాలసముద్రంలో 35.9, సోమలలో 35.9, విజయపురంలో 35.9, పెనుమూరులో 35.6, బంగారుపాళ్యంలో 35.3, రొంపిచెర్లలో 35.3, చిత్తూరులో 35.2, గంగాధరనెల్లూరులో 35.2, పూతలపట్టులో 34.7, రామకుప్పంలో 34.7, పలమనేరులో 34.6, యాదమరిలో 33.9, పుంగనూరులో 33.7, కార్వేటినగరంలో 33.6, కుప్పంలో 33.6, బైరెడ్డిపల్లెలో 33.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చిత్తూరు కలెక్టరేట్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. బుధవారం మండలాలవారీగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు... గుడిపాలలో 38.3డిగ్రీలు, గంగవరంలో 38.1, నగరిలో 38.1, నిండ్రలో 37.9, శాంతిపురంలో 37.9, తవణంపల్లెలో 37.6, శ్రీరంగరాజపురంలో 37.3, గుడుపల్లెలో 37.2, పులిచెర్లలో 36.7, సదుంలో 36.3, పెద్దపంజాణిలో 36.2, వెదురుకుప్పంలో 36.2, వి.కోటలో 36.1, చౌడేపల్లెలో 35.9, ఐరాలలో 35.9, పాలసముద్రంలో 35.9, సోమలలో 35.9, విజయపురంలో 35.9, పెనుమూరులో 35.6, బంగారుపాళ్యంలో 35.3, రొంపిచెర్లలో 35.3, చిత్తూరులో 35.2, గంగాధరనెల్లూరులో 35.2, పూతలపట్టులో 34.7, రామకుప్పంలో 34.7, పలమనేరులో 34.6, యాదమరిలో 33.9, పుంగనూరులో 33.7, కార్వేటినగరంలో 33.6, కుప్పంలో 33.6, బైరెడ్డిపల్లెలో 33.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.