మన సేవలను ప్రజలు గుర్తుంచుకోవాలి: ఎస్ఐ
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:58 PM
మన సేవలను ప్రజలకు గుర్తిండిపోయేలా పని చేయాలని ఎస్ఐ రామక్రిష్ణ అన్నారు.

గాలివీడు, మార్చి21(ఆంధ్రజ్యోతి): మన సేవలను ప్రజలకు గుర్తిండిపోయేలా పని చేయాలని ఎస్ఐ రామక్రిష్ణ అన్నారు. శుక్రవారం బదిలీపై వెళుతున్న ఏఎ్సఐ పీవీ రమణ, కానిస్టేబుళ్లు నాగేంద్ర, పురుషోత్తం, రామాంజులు, రమేశబాబు, మదనమోహనను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బదిలీపై ఎక్కడికి వెళ్లినా డిపార్టుమెంట్కు మంచిపేరు తీసుకురావాలన్నారు.