Daggubati Purandeswari: ‘కూచిపూడి’ని యునెస్కో వారసత్వ ప్రదేశంగా తీర్చిదిద్దండి
ABN , Publish Date - Mar 18 , 2025 | 05:33 AM
సోమవారం లోక్సభలో మాట్లాడిన ఆమె.. కూచిపూడి గ్రామంలో ప్రస్తుతం తగిన మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. ఇక్కడ అత్యాధునిక ప్రదర్శన కళా కేంద్రాలు, మ్యూజియం, రికార్డింగ్ స్టూడియోలు, సందర్శకులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు.

న్యూఢిల్లీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత శాస్ర్తీయ నృత్యరూపకం కూచిపూడి పుట్టినిల్లైన ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామాన్ని పూర్తిగా అభివృద్థి చేసి, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తీర్చిదిద్దాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం లోక్సభలో మాట్లాడిన ఆమె.. కూచిపూడి గ్రామంలో ప్రస్తుతం తగిన మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. ఇక్కడ అత్యాధునిక ప్రదర్శన కళా కేంద్రాలు, మ్యూజియం, రికార్డింగ్ స్టూడియోలు, సందర్శకులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి...
Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం
YSR Kadapa District: కేబినెట్లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్