ఆశీలు వేలం పాట ఖరారు
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:06 AM
మునిసిపల్ అధికారులు ఆశీలు వేలం పాటను ఖరారుచేశారు. ఈమేరకు బుధవారం స్థానిక మునిసిపల్ కార్యాల యంలో ఆశీలు వేలంపాటను ఇన్చార్జి కమిషనర్ బీవీ ప్రసాద్, మేనేజర్ బీఎం శివప్రసాద్తో అఽధికారులు నిర్వహించారు.

సాలూరు,మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ అధికారులు ఆశీలు వేలం పాటను ఖరారుచేశారు. ఈమేరకు బుధవారం స్థానిక మునిసిపల్ కార్యాల యంలో ఆశీలు వేలంపాటను ఇన్చార్జి కమిషనర్ బీవీ ప్రసాద్, మేనేజర్ బీఎం శివప్రసాద్తో అఽధికారులు నిర్వహించారు.గతఏడాది నాలుగు లక్షల 45 వేలుకు పాడగా, ఈ ఏడాది నాలుగు లక్షల 70 వేలుగా సర్కారీ వారి పాటగా అధికారులు నిర్ణయించారు. దీంతో ఆరు లక్షలకు ఎం.భువనేశ్వరరావు ఆశీలు, కాగా కబేళాల నిర్వహణకు సంబందించి కె.నూకరాజు 66.600 రూపాయలకు దక్కించుకున్నారు.