మధ్యప్రదేశ్లో ఏజీఐ గ్రీన్ప్యాక్ కొత్త ప్లాంట్
ABN , Publish Date - Apr 01 , 2025 | 03:10 AM
ఏజీఐ గ్రీన్ప్యాక్ మధ్యప్రదేశ్లో రూ.700 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఏజీఐ గ్రీన్ప్యాక్ మధ్యప్రదేశ్లో రూ.700 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అత్యధిక ఉత్పాదకత, అధిక సామర్థ్యం ఉండే ఈ ప్లాంట్ ఏర్పాటుతో తమ కంటైనర్ గ్లాస్ తయారీ సామర్థ్యం 25ు పెరుగుతుందని వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్లో పని చేస్తున్న ప్లాంట్కు ఇది మరింత బలం చేకూర్చేదిగా ఉంటుందని కంపెనీ సీఎండీ సందీప్ సోమానీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Malaika Arora: మలైకాకు కొత్త బాయ్ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్తో డేటింగ్
IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్కు శుభవార్త.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడా

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఇకపై ఏడాదికి రెండు సార్లు డీఏ

భారీ లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..మదుపర్ల సంతోషం

10 ఏళ్లు పూర్తి చేసుకున్న ముద్రా స్కీం..రూ. 20 లక్షల ఈజీ రుణాలు

వావ్ మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ షాకిచ్చిన వెండి
