Share News

ఆర్థిక కార్యదర్శిగా అజయ్‌ సేథ్‌

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:22 AM

ఆర్థిక శాఖ కార్యదర్శిగా సీనియర్‌ అధికారి అజయ్‌ సేథ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అజయ్‌ సేఠ్‌ 1987 బ్యాచ్‌...

ఆర్థిక కార్యదర్శిగా అజయ్‌ సేథ్‌

న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ కార్యదర్శిగా సీనియర్‌ అధికారి అజయ్‌ సేథ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అజయ్‌ సేఠ్‌ 1987 బ్యాచ్‌, కర్ణాటకకు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆయన ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇదివరకు ఆర్థిక కార్యదర్శిగా ఉన్న తుహిన్‌కాంత్‌ పాండేను ఇటీవల సెబీ చైర్మన్‌గా నియమించడంతో ఏర్పడిన ఖాళీని ప్రభుత్వం అజయ్‌ సేథ్‌ నియామకంతో భర్తీ చేసింది.

ఇవి కూడా చదవండి...

Anchor Shyamala Investigation: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల ఎదుట యాంకర్ శ్యామల

Social Media: సోషల్ మీడియాతో జర జాగ్రత్త.. ఎక్స్‌ట్రాలు చేశారంటే లోపలేస్తారు..!

Read Latest Business News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 02:22 AM