ఎన్సీసీకి రూ.10,805 కోట్ల ఆర్డర్
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:53 AM
ఎన్సీసీ లిమిటెడ్ కు ప్రభుత్వ రంగంలోని బీఎ్సఎన్ఎల్ నుంచి రూ. 10,805 కోట్ల విలువైన భారీ ఆర్డర్ లభించింది...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎన్సీసీ లిమిటెడ్ కు ప్రభుత్వ రంగంలోని బీఎ్సఎన్ఎల్ నుంచి రూ. 10,805 కోట్ల విలువైన భారీ ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సర్కిల్స్లో బీఎస్ఎన్ఎల్ చేపట్టే భారత్నెట్ ప్రాజెక్ట్ మిడిల్-మైల్ నెట్వర్క్ పనులను ఎన్సీసీ మూడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుం ది. ఈ నెట్వర్క్ డిజైన్, సరఫరా, నిర్మాణం, ఏర్పాటు, అప్గ్రెడేషన్తో పాటు పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా ఎన్సీసీ చేపట్టాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Single Recharge: ఒకే రీఛార్జ్తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్ఎన్ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News

కాలిన నోట్లను బ్యాంకులో ఇచ్చి క్యాష్ తీసుకోవచ్చా..

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు గురించి అధికారిక ప్రకటన

వారాంతాన నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు

ఈరోజున బ్యాంక్ సెలవు రద్దు.. ఆదివారం కూడా ఈ ఆఫీసులు ఓపెన్..

ఫ్లాట్గా ప్రారంభం.. నష్టాల్లోకి, ఆ తర్వాత లాభాల్లోకి మార్కెట్ సూచీలు
