Home » Andhra Pradesh » Guntur
బాపట్ల జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంక గ్రామంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన నంబూరు పద్మ, అగ్ని వెట్టిచాకిరీకి గురయ్యారు. ఓ వ్యక్తి వారితో కొన్నేళ్లుగా బలవంతంగా పని చేయిస్తూ డబ్బులు చెల్లించడం లేదు.
పోలవరం ప్రాజెక్టు నుంచి వరద జలాలను తరలించేలా పోలవరం- బనకచర్ల లింకు ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని వెల్లడించారు.
సింగపూర్లోని రివర్ వ్యాలీలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న విషయం తెలిసిందే. అయితే శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 నుంచి 19 మంది విద్యార్థులకు గాయాలు అవ్వగా.. ఓ బాలుడు మృతిచెందాడు.
Chandrababu: రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ముహూర్తం ఖారారు అయింది. బుధవారం ఉదయం వెలగపూడిలోని ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు.
Kandula Durgesh: పర్యాటక రంగంలో ఉపాధి, పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
బహిరంగ మార్కెట్లో సుమారు రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులపై పేదలకు శాశ్వత హక్కును కల్పిస్తూ నివేశన పట్టాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి లోకేశ్ అన్నారు.'మన ఇల్లు- మన లోకేష్' కార్యక్రమంలో భాగంగా మూడో రోజు సోమవారం ఇప్పటం గ్రామాలతో పాటు మంగళగిరి పద్మశాలి బజారుకు చెందిన మొత్తం 624 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేస్తున్నారు.
గుంటూరులో ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఆపేందుకు ఎవ్వరూ లేకపోవడంతో తీవ్రంగా గాయపరిచింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సీ ఫుడ్ ఎగుమతి అయ్యిందని సీఎం చంద్రబాబు తెలిపారు. వీటిలో రొయ్యలే 92 శాతం వాటా కలిగి ఉన్నట్లు చెప్పారు. కానీ, ప్రస్తుతం అమెరికా సుంకాలతో ఆక్వా రంగం ఇబ్బందులు పడుతోందని చెప్పుకొచ్చారు.
AP Growth Rate: చంద్రబాబు సర్కార్ మరో రికార్డు సాధించింది. దేశంలోనే గ్రోత్ రేట్ రాష్ట్రాల్లో టాప్ లిస్ట్లో ఆంధ్రప్రదేశ్ స్థానం సంపాదించింది. గ్రోత్ రేట్ వృద్ది పెరగడం రాష్ట్ర ప్రజల సమష్టి విజయమని సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
Minister Narayana: డ్వాక్రా గ్రూపులతో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు చేయాలన్నా డేటా పర్ఫెక్ట్గా ఉండాలని మంత్రి నారాయణ సూచించారు.