అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.
ఆక్వా క్రాప్ హాలీడే దిశగా రైతులు నిర్ణయం తీసుకోనున్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహనం కోల్పోయారు. ఆ పార్టీ అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఎర్రి పప్ప అని సంబోధించి.. దానికి బుజ్జి కన్నా అని కొత్త నిర్వచనం ఇచ్చారు.
ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్ల లంక జ్వరాలతో అల్లాడుతోంది. గతంలో ఎన్నడూ లేనట్టుగా ప్రస్తుతం వస్తున్న జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించ నున్నారు. పీ4 కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు.
అధ్వాన రహదారి ఏదంటే కచ్చితంగా తాడేపల్లిగూడెం ప్రధాన రహదారిని చూపించవచ్చు.
పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా నిర్ణీత సమయంలో పరి ష్కరించాలని కలెక్టర్ నాగరాణి అధికారులకు సూచించారు.
మహిళా సంఘాలకు డిజిటల్ శక్తి తోడవుతోంది. త్వరితగతిన మెరుగైన సేవలు, సమాచారం నిమిత్తం ప్రభుత్వం కొత్త యాప్లను అందుబాటులోకి తేనుంది.
Raghurama Comments On Prabhavati: డాక్టర్ ప్రభావతిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులకు ప్రభావతి సహకరించకపోవడంపై ఫైర్ అయ్యారు.
వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ నేతల్ని కొడతాం, చంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కారుమూరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.