Home » Arvind Kejriwal
ప్రధాని శుక్రవారంనాడు 43 గంటల సేపు ప్రసంగిస్తే అందులో 39 నిమిషాలు ఢిల్లీ ప్రజల్ని, ఆ ప్రజలు అఖండ మెజారిటీతో విజయం కట్టబెట్టిన "ఆప్'' ప్రభుత్వాన్ని దుయ్యబట్టారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
దేశరాజధానిలోని 4 కోట్ల మంది ప్రజలకు నివాస గృహాలు కల్పించడం ద్వారా సొంతింటి కలను తాము సాకారం చేశామని, తన కోసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని, తాను కూడా 'శీష్ మహల్' కట్టగలనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఎన్నికల జాబితా నుంచి పేర్లు తొలగించడం, ఓట్లు కొనుగోలు చేయడం వంటి బీజేపీ ఎత్తుగడలకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తుందా అని మోహన్ భాగవత్కు రాసిన లేఖలో కేజ్రీవాల్ ప్రశ్నించారు.
'పూజారి-గ్రంథి సమ్మాన్ యోజన' స్కీమ్ కింద హనుమాన్ ఆలయ మహంత్ పేరును స్వయంగా కేజ్రీవాల్ రిజిస్టర్ చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ 'అబద్ధాల కోరు' అని, పదేపదే అబద్ధాలు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదని హర్దీప్ సింగ్ పురి తాజాగా కేజ్రీవాల్పై విరుచుకుపడ్డారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమీపంలో, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలకమైన ప్రకటన చేశారు. ఆయన తాజాగా పూజారి గ్రంథి సమ్మాన్ యోజన పథకాన్ని ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నిరాధారమైన విచారణతో తమ పార్టీ 'మహిళా సమ్మాన్ యోజన'ను బలహీనపరచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తమ తమ పార్టీ పథలకు చూసి బీజేపీ భయపడుతోందన్నారు.
సీబీఐ, ఈడీ, ఐ-టీ ఏజెన్సీల మధ్య ఇటీవల సమావేశం జరిగిందని, తప్పుడు కేసులో సీఎంను అరెస్టు చేయాలనుకుంటున్నట్టు మాట్లాడుకున్నారని, ఆ సమాాచారం తన వద్ద ఉందని కేజ్రీవాల్ చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ మళ్లీ సత్తా చాటి.. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటోందా? లేకుంటే అధికార పీఠాన్ని మరో పార్టీ హస్త గతం చేసుకోంటుందా?
మహిళా సమ్మాన్ యోజన పథకం కింద మహిళా లబ్ధిదారులకు ప్రతినెలా రూ.2,100 ఆర్థిక సాయం అందిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ పథకాలు కీలకంగా ఉన్నాయి.