Home » China
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాపులు, సెమీకండక్టర్లపై సుంకాలకు మినహాయింపు ప్రకటించారు. ఈ మినహాయింపులు చైనాకు కూడా వర్తిస్తాయి
బీజింగ్లో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా గంటకు 93 కిలోమీటర్ల పెనువేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.
అమెరికాతో సుంకాల యుద్ధంలో చైనా ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 125 శాతానికి పెంచుతూ ప్రతీకారం తీర్చుకుంది.
America Vs China: అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. అన్ని దేశాల పట్ల ఒక విధంగా ఆయన వ్యవహరిస్తుంటే.. డ్రాగన్ చైనా పట్ల ఆయన మరింత కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. అయితే చైనా సైతం ఇప్పటికే అమెరికాకు తగిన రీతిలో సమాధాన మిచ్చిన చైనా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొత్త మలుపులు తిరుగుతుంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై భారీగా 125 శాతం సుంకాలు విధిస్తే, మరోవైపు చైనా కూడా కౌంటర్గా 84 శాతం పన్నులతో ప్రతిస్పందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పలు వీడియోలతో చైనీయులు అమెరికన్లను ట్రోల్ చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఈ క్రమంలో చైనా దిగుమతులపై భారీగా సుంకాలు పెంచుతూ తీసుకున్న తాజా నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అమెరికా ముందు అనే నినాదంతో ఆయన తీసుకున్న ఈ దూకుడు చర్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
China: ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తమ దేశంపై అత్యధిక సుంకాలు విధించడంపై డ్రాగన్ దేశం స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు భయపడేదే లేదని తేల్చిచెప్పడంతో.. రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరినట్లయింది.
చైనా అనేక రకాల వస్తువులు ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే దిట్ట. అక్కడి మనుష్యులు ఆడా, మగ తేడా లేకుండా కష్టపడి పనిచేస్తూ భారీ ఎత్తున వస్తుత్పత్తిలో భాగమవుతారు. అయితే, అమెరికన్లు మాత్రం దీనికి పూర్తి విరుద్ధం.
నువ్వెంతంటే, నువ్వెంతంటూ అమెరికా, చైనాలు ట్రేడ్ టారిఫ్స్ పోటీ పోటీగా పెంచుకుపోతున్నాయి. తాజాగా చైనా మరోసారి సుంకం పెంచడంతో ఇక వచ్చేయండంటూ ట్రంప్.. కంపెనీలకు గ్రాండ్ వెల్ కం చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు రక్తపాతం చెందాయి. భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాలను చవిచూసి, రూ.14 లక్షల కోట్ల విలువను కోల్పోయాయి