Home » Donation
వరద బాధితులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలంటూ సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన పిలుపుతో దాతలు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు.
విజయవాడ వరద బాధితులకు శిరివెళ్ల మండల టీడీపీ నాయకులు భారీ విరాళం అందజేశారు.
భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం
రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం విరాళాలు ఇవ్వడంలో ఉద్యోగ సంఘాల నాయకులు పోటీ పడ్డారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.
ర్మాణానికి.. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (Mandipalli Ram Prasad Reddy) తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. మండిపల్లి తన మొదటి నెల జీతం రూ. 3,01,116 విరాళంగా ఇచ్చారు...
సమాజంలో జరుగుతున్న నేరాలను చూస్తుంటే మనుషుల్లో మానవత్వం ఉందా అనే భావన కలగక మానదు. అలాంటప్పుడే మానవత్వం పరిమళించే ఘటనలు సాక్షాత్కరిస్తుంటాయి. కేరళ విషయంలో అచ్చం ఇలాంటిదే జరుగుతోంది.
కంబదూరు మండల పరిధిలోని నూతిమడుగు జిల్లా పరిషత ఉన్నత పాఠశాల అభివృద్ధికి పలువురు పూర్వ విద్యార్థులు విరాళాలు అందించారు. మండలంలోని ఎగువపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఈడిగ సుధాకర్ ఆధ్వ ర్యంలో వారికి మంగళవారం పాఠశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు సుధాకర్ మాట్లాడుతూ... 1998-90 పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి రూ. 40 వేలు అంద జేసినట్లు తెలిపారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు(US Elections 2024) జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి 'భారీ' మొత్తం విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవునికి విదేశీ భక్తులు భారీ విరాళాలు అందజేశారు. ఆలయ అధికారులు హుండీని లెక్కించారు.