Home » Eetala Rajender
బీసీ బంధును సీఎం కేసీఆర్(cm kcr) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే తెచ్చారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అధికార మదం తలకెక్కిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ BJP MLA Etala Rajender సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసంక్షేమం మరిచి కేసీఆర్ (KCR) నియంతలా పరిపాలిస్తున్నారని, కేసీఆర్ పాలనలో దౌర్జన్యాలు, భూకబ్జాలు పెరిగాయని ఈటల ఆరోపించారు.
కామారెడ్డి ఘటనపై (Kamareddy incident) బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Etala Rajender) స్పందించారు.
పులి బక్క పడితే.. పులి చారలు బక్క పడవని బీజేబీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender) అన్నారు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది.
టీఆర్ఎస్ పార్టీ ఆరిపోతున్న దీపం అని, మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతు వల్లే ఆ పార్టీ గెలిచిందని ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. కమ్యూనిస్టుల భిక్ష
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అత్తగారి ఊరైన పలివెలలో బీజేపీకి లీడ్ లభించింది.
TS News: మునుగోడు (Munugodu) ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ (TRS) పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eetala Rajender) ఆరోపించారు. డబ్బు, మద్యంతో ఓటర్లను కొనేశారని విమర్శించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.