Home » Gudivada Amarnath
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Chandrababu), సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిపై (Chiranjeevi) మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా (YSRCP MLA) మొదటిసారి గెలిచారు.. ఎవరూ ఊహించని రీతిలో మంత్రి పదవి దక్కించుకున్నారు.. అది కూడా కీలక శాఖే కట్టబెట్టారు వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy)..! అయితే రానున్న ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలని..
గుడివాడ అమర్నాథ్ నీ దగ్గర సమాధానం ఉందా? దిగజారుడు భాష మాట్లాడడం ఎందుకు!?, అధికారం తలకెక్కితే కన్నూమిన్నూ కానరాకుండా వాగుతావా?. బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలు పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే..
ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్.! ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురంధేశ్వరి (Purandeswari ).. వైసీపీపై (YSR Congress) ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ (YS Jagan) చేసిన అప్పులు, కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు తీసి మరీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఎంజాయ్ స్టార్ అని.. ఆంధ్రలో గంజాయి స్టార్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పొలిటికల్ సైడ్ హీరో, తిరుగుబోతు సంసారం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో, పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడితే అలాగే ఉంటుందన్నారు.
ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, విశాఖ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, నగర అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, పలువురు వైసీపీ నాయకులు జగన్కు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమరజ్యోతి ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని భూములపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణలో కంటే ఏపీలోనే భూముల ధరలు ఎక్కవని చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
విశాఖ: ఎంపీ కుటుంబ సభ్యులు నిబ్బంధం ఘటన వల్ల విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడం అనేది ఏమీ ఉండదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖపట్నంలో కాన్టెక్ ఎక్స్ఫోను ప్రారంభించారు.
మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏపీలో ఉనికి కోసం బీజేపీ నేతలు పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ (BJP) కూడా ఉందని ప్రజలకు గుర్తుచేయడానికే కేంద్ర హోంశాఖ మంత్రి
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లి తెలుగువారిని కలిశామని.. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ సహా పలు ఆస్పత్రులకు పంపామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.