Home » Kadiyam Srihari
Telangana: అసెంబ్లీలో సీఎం రేవంత్ అనుచిత భాషను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారని.. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. శాసన సభ్యులు కడియం శ్రీహరి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు.
Telangana: అధికార, ప్రతిపక్ష సభ్యుల సవాళ్ల ప్రతిసవాళ్లతో తెలంగాణ అసెంబ్లీ హాట్హాట్గా నడుస్తోంది. నిన్న నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ అధినేతకు సవాళ్లు విసిరారు.
తెలంగాణలో అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ కొనసాగుతోంది. ఈ చర్చకు కోరం లేదని తొలుత బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. దీనికి 18 మండి సభ్యులం ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. 14 మందే ఉన్నారని.. లెక్కించండంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హుకుం జారీ చేశారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలేంటో చెప్పారు. దళిత బందు, గిరిజన బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే.. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిందని పేర్కొన్నారు.
చిన్న, చిన్న లోపాలతోనే బీఆర్ఎస్ ( BRS ) అధికారం కోల్పోయిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( Kadiam Srihari ) తెలిపారు. బుధవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బూత్ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ స్థాయి వరకు సమన్వయం ఉండాలని కడియం శ్రీహరి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నో సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని.. హామీల కాలయాపన కోసమే శ్వేతపత్రాలు, ప్రాజెక్టుల సందర్శన పేరుతో హడావిడి చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా...
గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..
Telangana: కాంగ్రెస్పై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా ప్రజెంట్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్కు బొటాబొటీ మెజార్టీ ఉందని.. కాంగ్రెస్లో గ్రూప్స్ కామన్ అని అన్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( Kadiam Srihari ) వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తుందని ఆ పార్టీ నేత రఘునందనరావు ( Raghunandana Rao ) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ కడియం సీనియర్ శాసనసభ్యుడిగా ఈ వ్యాఖ్యలు చేయడం తగదు. కడియం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం.ఎంఐఎంతో బీఆర్ఎస్ అంటకాగితే మాకు సంబంధం లేదు’’ అని రఘునందనరావు పేర్కొన్నారు.