Home » Manipur
గిరిజనులు, మెయిటీల మధ్య ఘర్షణలు జరుగుతుండటంతో మణిపూర్ (Manipur) జనజీవనం అతలాకుతలమైంది. భారత సైన్యం
మణిపూర్ (Manipur)లో ఘర్షణలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న విశాఖకు చెందిన విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మణిపూర్ (Manipur) రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఆంధ్రా విద్యార్థుల కోసం హెల్ప్లైన్ ఏర్పాటు చేశామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని..
న్యూఢిల్లీ: మణిపూర్ లోని గిరిజనులకు, జనాభాపరంగా ఆధిక్యత కలిగిన మైతై కమ్యూనిటీకి మధ్య చెలరేగిన అల్లర్లతో ఆ రాష్ట్రం అట్టుడుకుతుండటంపై బీజేపీని కాంగ్రెస్ నేత శశిథరూర్ తప్పుపట్టారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
ఇంఫాల్: గిరిజన, గిరిజనేతరుల గ్రూపుల మధ్య మణిపూర్లో చెలరేగిన మారణహోమం 54 మందిని బలి తీసుకున్న నేపథ్యంలో భద్రతా దళాలు మరింత అప్రమత్తత పాటిస్తున్నాయి. ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో వైమానిక నిఘాను ప్రారంభిస్తున్నాయి.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో చెలరేగిన మారణహోమంలో ప్రాణాల కోల్పోయిన వారి సంఖ్య..
మణిపూర్ గిరిజనులు ఉగ్ర రూపం దాల్చారు. శాంతియుత ప్రదర్శన తర్వాత భయానక విధ్వంసం జరిగింది. ఇంఫాల్ లోయ నుంచి దాదాపు 7,500
మణిపూర్లో(Manipur) హింస ప్రజ్వరిల్లడంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు కేంద్ర బలగాలతో ఎయిర్ఫోర్స్ విమానం (Indian Air Force) రాజధాని ఇంఫాల్లో(Imphal) ల్యాండైంది.
మణిపూర్ రాజధాని నగరం ఇంఫాల్లో హింస ప్రజ్వరిల్లింది. అనేక వాహనాలను తగులబెట్టారు, ప్రార్థనా స్థలాలకు నిప్పు పెట్టారు.
అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ లోని చురాచాంద్పూర్ లో పరిస్థితి నివురుకప్పిని నిప్పులా..