Home » MCD Polls
ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ సమక్షంలో ఆప్ కౌన్సిలర్లు అనిత బసోయ (ఆండ్రూస్ గంజ్), నిఖిల్ చాప్రాన (హరి నగర్), ధర్మవీర్ (ఆర్కే పురం) ఆ పార్టీలో చేరారు. అనంతరం సచ్దేవ మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం, అసెంబ్లీ, మున్సిపల్ స్థాయిల్లో ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడనుందని చెప్పారు.
ఎంసీడీలో ఎన్నికైన కౌన్సిలర్లు 250 మంది ఉంటారు. అదనంగా, ఏడుగురు ఢిల్లీ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు కూడా మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు.
ఎంసీడిలో ఖాళీగా ఉన్న స్టాండింగ్ కమిటీ సభ్యుని ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎలాంటి పోటీ లేకుండా గెలుపొందారు. మున్సిపల్ అడిషనల్ కమిషనర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు.
శుక్రవారం ఎన్నికల పోలింగ్కు గంట ముందు మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఎంసీడీ కమిషనర్ అశ్విని కుమార్కు లేఖ రాశారు. ముందస్తు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 5వ తేదీకి ఎన్నికలు వాయిదా వేయాలని ఆ లేఖలో సూచించారు. ఎన్నికల తేదీని రివైస్ చేసి స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించడం వల్ల లీగల్ చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
షెడ్యూల్ ప్రకారం ఎంసీడీ సమావేశం గురువారం జరుగనుంది. ఈ సమావేశంలో ఒక స్టాండింగ్ కమిటీ సభ్యుడిని ఎన్నుకుంటారు. కమల్జీత్ షరావత్ ఇటీవల ఎంపీగా ఎన్నికకావడంతో స్టాండింగ్ కమిటీ సభ్యుడి సీటుకు ఖాళీ ఏర్పడింది.
ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఏకగ్రీవంగా...
ఈనెల 27వ తేదీన నిర్వహించదలచిన ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సభ్యుల రీ-ఎలక్షన్పై ఢిల్లీ హైకోర్టు శనివారంనాడు స్టే ..
దేశ రాజధాని ఢిల్లీలో హోరాహోరీగా జరిగిన మేయర్ ఎన్నిక లో ఆప్ విజయం సాధించగా, ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ..సమయంలో అనూహ్య ఘటన
ఢిల్లీ మేయర్ ఎన్నికల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడి...ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ మేయర్ పీఠాన్ని కైవసం..
ఎంసీడీ మేయర్ (MCD mayor)గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. షెల్లీ ఒబెరాయ్..