Home » Politicians
ప్రజలను మభ్యపెట్టలేరని... మొన్న ఏపీ, నేడు ఢిల్లీ ఓటర్లు ఈ విషయాన్ని రుజువు చేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కూటమి పార్టీల తరఫున తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి భారీ ప్రదర్శనగా ఆలపాటిని గుంటూరు కలెక్టరేట్కు ఊరేగింపుగా తోడ్కొనివెళ్లారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని, ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ రూ.2లక్షల కోట్లను దాటిపోయిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపించారు.
1995లో హైదరాబాద్ ఎలా ఉండేదో ఆ పరిస్థితి నేడు ఢిల్లీ ఉందన్నారు. ఆదివారం ఢిల్లీలోని షహదారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున....
వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు, అక్రమాస్తుల కేసులో ఏ2, 16నెలలు జగన్కు జైలులో సహచరుడు, వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజకీయాల...
గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్పై దాడి జరిగింది.
‘ఆపత్కాల సమయంలో విద్యుత్తు ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివి. ఔదార్యంలోనే వారే ముందుండేది.
‘గత ప్రభుత్వంలో రద్దు చేసిన టిడ్కో ఇళ్లు, పింఛన్లను పునరుద్ధరించాలి. వైసీపీ నేతల భూకబ్జాలపై విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలి’ అని పలువురు టీడీపీ గ్రీవెన్స్లో విజ్ఞప్తి చేశారు.
‘తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య కాలంలో రూ.460 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలవరం ప్రాజెక్టులో ముఖ్య భాగం...
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురి మరణం... తిరుమలలో అగ్నిప్రమాదంపై విపత్తు నిర్వహణ విభాగం అదనపు డైరెక్టర్ సంజీవ్ కుమార్ జిందాల్ ఈనెల 20వ తేదీన....