Home » Student
ఆ కళాశాలలో అరకొర వసతు లు న్నా.. అధ్యాపకల కొరత వేధిస్తున్నా.. విద్యార్థులు మాత్రం ఎని మిదేళ్లుగా జిల్లా టాపర్లుగా నిలుస్తున్నారు. కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తే మరింత ప్రతిభ కనబరుస్తామని ఉర్దూ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎంబీబీఎస్, బీడీఎ్సలో కాంపిటెంట్ కోటా కింద 85 శాతం సీట్లలో ప్రవేశాలకు ఎవరు స్థానికులు అన్న వివాదంపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.
ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షి్పల బకాయిలు రూ.5900 కోట్లు చెల్లించాల్సి ఉందని, అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ఎన్నో ఆశలతో కలికిరి జేఎన్టీయూలో రెండో సంవత్సరం బీటెక్లో చేరిన చిన్న కుమారుడు ప్రవీణ్ (19) కళాశాలలో చేరిన మూడు రోజులకే హాస్టల్లో సీనియర్లు చేసిన ర్యాగింగ్ భూతానికి బలయ్యాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా భారీగా పెరిగిపోతున్నాయని తాజా నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల వార్షిక పెరుగుదల రేటు దేశంలోని జనాభా పెరుగుదల రేటును కూడా దాటేసిందని తెలిపింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) సమాచారం ఆధారంగా ఐసీ3 స్వచ్ఛంద సంస్థ ఈ నివేదికను రూపొందించింది. పోలీసు
పాములపాడులోని వసతి గృహాలను ఎంపీడీవో గోపీకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ పఠాన్బాబు బుధవారం తనిఖీ చేశారు.
ఎస్సీ కులధృవీకరణ పత్రాల జారీ అంశంపై రాయచోటి ఆర్డీవో రంగస్వామి బుధవారం పీలేరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో విచారణ నిర్వహించారు.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా 'నబన్నా అభియాన్' పేరుతో విద్యార్థులు మంగళవారంనాడు రోడ్లెక్కారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లతో విద్యార్థి సంఘం 'పశ్చిమబంగా ఛాత్రో సమాజ్' చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
నగరంలోని బీసీ హాస్టల్లో ఇంటర్ విద్యార్థి తేజ అనుమానాస్పద మృతిపై బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత విచారణకు ఆదేశించారు. ఉరి వేసుకున్నట్లు హాస్టల్ అధికారులు, సిబ్బంది చెప్పడం.. యువకుడి మెడపై ఎలాంటి గాయాలు లేకపోవడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.
జేఎన్టీయూ కాలేజీలో ఇంజనీరింగ్ సీటంటే ఏ విద్యార్థైనా ఎగిరి గంతేస్తాడు. కానీ, ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జేఎన్టీయూ కాలేజీల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.