Home » Student
జేఎన్టీయూ కాలేజీలో ఇంజనీరింగ్ సీటంటే ఏ విద్యార్థైనా ఎగిరి గంతేస్తాడు. కానీ, ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జేఎన్టీయూ కాలేజీల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడం, వారిలోని ఆందోళనలను తగ్గించి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఎస్సీ గురుకులాల్లో ఏర్పాటు చేసిన సైకాలజీ సెల్ మాయమైందా ?
ఇంజనీరింగ్ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్(Balapur Police Station) పరిధిలో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలపై సందిగ్ధత వీడడం లేదు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) ఆదేశాల మేరకు ప్రత్యేకంగా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సెట్) నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆ ఊసే ఎత్తడం లేదు.
పక్షి ఆకారంలో ఉండి ఆకాశంలో విహరిస్తూ వీడియోలు తీస్తాయి! సీతాకోకచిలుకల్లా రెక్కలాడిస్తూ ఫొటోలు క్లిక్మనిపిస్తాయి! తూనిగల్లా చెట్లపై వాలి నిఘా పెడతాయి!
గతేడాది దేశవ్యాప్తంగా 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 65లక్షల మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు.
రాష్ట్రంలో పోస్ట్గ్రాడ్యుయేషన్ విద్య పరిస్థితి దయనీయంగా మారి ంది. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన పీజీ కోర్సులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. 2020లో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దుచేసిన జగన్ ప్రభుత్వం చివరి వరకు దానిని పునరుద్ధరించలేదు.
డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మనుషుల ప్రాణాలను హరిస్తూ వణికిస్తోంది. డెంగీ జ్వరాల బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఐదు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాలతో వరదనీరు పోటెత్తుతోంది. చిన్న చిన్న గుంతల్లోకి వర్షపు నీరు చేరింది. అండర్ పాస్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీ మింటో బ్రిడ్జీ అండర్ పాస్ నీటితో నిండిపోయింది. ఫొటో, వీడియాల్లో వరదనీరు స్పష్టంగా కనిపిస్తోంది.
నీట్, జేఈఈ-2025 ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘కోటా‘ డిజిటల్ మెటీరియల్ సిద్ధమైంది.