Home » Student
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆకాంక్ష మేరకు రూపుదిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దసరా పండగ నుంచి కోర్సులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanthi Kumari) తెలిపారు.
అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతి చెందాడు. పార్ట్టైం జాబ్ చేసుకుంటూ ఉన్నత చదువులు కొనసాగిస్తున్న అతడు మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
వైద్య కళాశాలల్లో నాణ్యతపై సర్కారు దృష్టిసారించింది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్యవిద్యతో పాటు వైద్య సౌకర్యాలను కూడా మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది.
విద్యార్థుల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రాజస్థాన్ లోని ఉదయ్పూర్లో 144 సెక్షన్ విధించారు. ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక విద్యార్థి గాయపడగా అతన్ని ఎంబీ ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం తెలిసిన వెంటనే హిందూ సంస్థకు చెందిన కొందరు ఆసుపత్రి వద్ద ప్రదర్శనకు దిగారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. చాలా మంది పెద్దవారు పిల్లల తరహాలో స్కూల్ యూనిఫామ్ ధరించారు. వారంతా భయపడుతూ వరసగా నిలబడి ఉన్నారు. వారి ముందు ప్రిన్సిపాల్ చేతిలో బెత్తం పట్టుకుని కోపంగా ఉన్నాడు. అతన్ని చూసి...
ఏకపక్ష పని సర్దుబాటు ప్రక్రియపై డిగ్రీ లెక్చరర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ అభిప్రాయంతో పనిలేకుండా అవసరమైన సర్దుబాటు పేరుతో సుదూర ప్రాంతాలకు పంపండంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీతారామ ప్రాజెక్టును మానసపుత్రికగా చెప్పుకొంటున్న కేటీఆర్, హరీశ్రావులు దశాబ్ద కాలంలో చుక్క నీరు కూడా అందించలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విమర్శించారు.
తెలంగాణలో కాకుండా బయట రాష్ట్రాల్లో ఇండటర్మీడియట్ చదివిన స్థానిక విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది.
జనం రద్దీతో కిటకిటలాడుతున్న ఇది ఏ బస్ స్టేషనో, రైల్వే స్టేషనో కాదు.. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయం.
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో చాలావరకూ అపరిశుభ్రంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదుల్లో తగినంత గాలి, వెలుతురు ఉండట్లేదని, వారికి రక్షిత తాగునీరు ఇవ్వట్లేదని.. వంటగదులు మురికిగా, మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని.. నిబంధనల ప్రకారం విద్యార్థులకు రోజూ ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలు ఇవ్వకపోగా, గడువు ముగిసిన (ఎక్స్పైర్డ్) ఆహార పదార్థాలను ఇస్తున్నారని అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ) తనిఖీల్లో వెల్లడైంది.