Home » TG News
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రత్నాపూర్ గ్రామంలో నెలకొన్న శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘కన్నీటి కష్టాలు’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది.
తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్త, తెలంగాణ మానవ హక్కుల కమిషన్(టీజీహెచ్ఆర్సీ) చైర్మన్, ఇద్దరు సభ్యులను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నియమించారు.
రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని ఈ ఏడాది నుంచైనా అమలు చేస్తారా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 రిజర్వేషన్ల అమలు కోసం జారీ చేసిన మెమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తామని హామీ (అండర్ టేకింగ్) ఇవ్వాలని ఆదేశించింది.
సికింద్రాబాద్లో ఎక్కాల్సిన రైలు చర్లపల్లి టెర్మినల్ నుంచి బయల్దేరుతుందంటూ మొబైల్ ఫోన్లకు వస్తున్న మేసేజ్లతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ఈ పథకం నిబంధనల అమలుకు అంగీకరిస్తూ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్లు), రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.
తునికాకు సేకరణకు వెళ్లిన నలుగురు మహిళలు సాయంత్రం వేళ అడవిలో దారి తప్పారు.. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో రాత్రంగా అడవిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు.. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ స్వయంగా రంగలోకి దిగారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రారంభించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
సన్నబియ్యం సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విప్లవాత్మక పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసంతో పాటు రూ.10 వేల కోట్ల బడా ఆర్థిక మోసం కూడా జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విలువ రూ.5,200 కోట్లు అని కేటీఆర్ చెబుతున్నారు. వాస్తవానికి అది బిల్లీ రావుతో కేటీఆర్ కుదుర్చుకున్న లంచం పద్దు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ అన్నారు.