Home » Uttar Pradesh
మొఘులుల కాలం నాటి మసీదు రీసర్వే సందర్భంగా గత నవంబర్ 24న హింసాకాండ చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడిషియల్ ప్యానల్ను విచారణకు నియమించింది.
మీరట్ మర్చంట్ నేవీ అధికారి హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న నిందితులు తమకు డ్రగ్స్ కావాలంటూ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఆహారం వద్దు.. డ్రగ్స్ కావాలని పట్టుబడుతూ జైలు అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నారు.
95 పైసలకోసం మహిళా జర్నలిస్ట్, క్యాబ్ డ్రైవర్ మధ్య గొడవ జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జనం మహిళా జర్నలిస్ట్పై మండిపడుతున్నారు.
ముస్కాన్ క్రూరత్వానికి డాక్టర్లు సైతం నివ్వెరపోయారు. భర్తను చంపిన తర్వాత ఆమె తన ప్రియుడితో చేసిన పనులకు అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సౌరభ్ రాజ్పుత్ శరీర భాగాలకు పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు షాక్ అయ్యారు. ముస్కాన్ ఎంత దారుణంలో ప్రవర్తించిందో తెలిసి ఆశ్చర్యపోయారు. పోస్టుమార్టం రిపోర్టులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగు చూశాయి.
అక్కడికి వచ్చిన ఆ మహిళ నడిరోడ్డులో కూర్చుంది. బ్యాగును పక్కన పడేసి వింతగా ప్రవర్తించటం మొదలెట్టింది. జనం మొత్తం ఏం జరుగుతోందో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయారు. ఏకంగా 20 నిమిషాల పాటు ఆమె వింతగా ప్రవర్తించింది.
నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ దారుణ హత్యాకాండలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌరభ్ భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి అత్యంత దారుణంగా నేవీ అధికారిని హత్య చేసి 15 ముక్కలుగా కత్తిరించి..
తన కంటే వయస్సులో చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత.. ఆ సంబంధం కోసం ప్రేమించి పెళ్లాడిన వ్యక్తినే అత్యంత కిరాతకంగా చంపేసింది.
రోజులు గడుస్తున్నాయి. పొరిగింటి వాళ్లు ముస్కాన్ను సౌరభ్ గురించి అడుగుతూ ఉన్నారు. అతడు హిల్ స్టేషన్కు వెళ్లాడని ముస్కాన్ అబద్ధం చెబుతూ వచ్చింది. దాన్ని నిజం చేయడానికి ముస్కాన్, సాహిల్ కలిసి మనాలి వెళ్లారు.
యువతి ఒకే సారి ఇద్దర్నీ ప్రేమించటం మొదలెట్టింది. తర్వాత కొత్త ప్రియుడి మోజులో పడిపోయింది. ప్లాన్ ప్రకారం యువతి రాత్రి 11 గంటల సమయంలో దిల్జీత్ను ఓ చోట కలుద్దాం రమ్మంది. అతడు ఆమె చెప్పిన చోటుకు స్కూటీ మీద వెళ్లాడు.