Share News

Loksabha polls: నిజామాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ABN , Publish Date - May 13 , 2024 | 07:29 AM

Telangana: జిల్లాలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 17,04,867 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 1808 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 3000 పైచిలుకు మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.

Loksabha polls: నిజామాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
Nizamabad polling

నిజామాబాద్, మే 13: జిల్లాలో లోక్‌సభ ఎన్నికల (Loksabha Elections 2024) పోలింగ్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 17,04,867 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 1808 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 3000 పైచిలుకు మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలను మోహరించారు. నిజామాబాద్ జిల్లాలోని అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్లలో పోలింగ్ కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

Lok Sabha Elections 2024: 4వ విడత ఎన్నికల్లో మహామహుల పోటీ.. ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..

AP Elections: మంత్రి పెద్దిరెడ్డి సొంత మండలంలో టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 13 , 2024 | 07:30 AM