కౌంటింగ్‌కు ముందే.. వైసీపీలో ఓటమి భయం..

ABN, Publish Date - May 31 , 2024 | 08:17 AM

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడంతో కౌంటింగ్‌కు ముందే అధికార వైసీపీలో ఓటమి భయం పట్టుకుంది. వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో ఖచ్చితంగా టీడీపీ కూటమికి ఓట్లు వేసి ఉంటారనే ఆందోళనతో ఉంది.

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడంతో కౌంటింగ్‌కు ముందే అధికార వైసీపీలో ఓటమి భయం పట్టుకుంది. వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో ఖచ్చితంగా టీడీపీ కూటమికి ఓట్లు వేసి ఉంటారనే ఆందోళనతో ఉంది. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో పలువురు అధికారులు చేసిన తప్పిదాలకు ఉద్యోగుల ఓట్లు చెల్లకుండా చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్ని చోట్ల తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పొన్నవోలు వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారో..

రాష్ట్ర గీతం జాతికి అంకితం: రేవంత్ రెడ్డి

జగన్‌ కక్ష ఏబీవీకి ఐదేళ్ల శిక్ష

కౌంటింగ్‌లో గొడవ చేస్తే అరెస్టే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 31 , 2024 | 08:18 AM