మద్యం అవకతవకలపై సీఐడీ ఆరా..

ABN, Publish Date - Jun 10 , 2024 | 09:49 AM

అమరావతి: జగన్ ప్రభుత్వం హయాంలో మద్యం విక్రయాల్లో జరిగిన అవకతవకల నిగ్గు తేల్చేందుకు సీఐడీ దూకుడు పెంచింది. రెండు రోజులుగా విజయవాడ, ప్రసాదంపాడులోని ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ కార్యాలయంలో సోదాలు చేస్తోంది.

అమరావతి: జగన్ ప్రభుత్వం హయాంలో మద్యం విక్రయాల్లో జరిగిన అవకతవకల నిగ్గు తేల్చేందుకు సీఐడీ దూకుడు పెంచింది. రెండు రోజులుగా విజయవాడ, ప్రసాదంపాడులోని ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ కార్యాలయంలో సోదాలు చేస్తోంది. బేవరేజెస్ ఎండీ కార్యాలయం మొత్తన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోపిడీ ఎలక్షన్‌గా ప్రభుత్వ షాపులద్వారా అమ్మకాలు సాగించి కమీషన్లు కొల్లగొట్టిన వైనంపై విచారణ చేస్తోంది. ఇష్టానుసారంగా ధరలు పెంచేసి కమీషన్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకున్న వ్యవహారంలో ఆధారాలు సేకరించే పనిలో సీఐడీ నిమగ్నమైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

హీరోలుగా ఉన్న ఆ నేతలు ఇప్పుడు జీరోలు..

కేబినెట్‌ బెర్త్‌లపై ఆ ఎమ్మెల్యేల ఆశలు..

ఆ జిల్లాలో వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..

శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు

బరిలోకి బాబు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 10 , 2024 | 09:49 AM

News Hub