విద్యుత్ రంగంలో 3.0 విధానం: సీఎం

ABN, Publish Date - Jul 10 , 2024 | 08:19 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విద్యుత్ రంగంలో 3.0 విధానం అమలు చేస్తామని, ఆ టారిఫ్‌ను నియంత్రిస్తామని వెల్లడించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విద్యుత్ రంగంలో 3.0 విధానం అమలు చేస్తామని, ఆ టారిఫ్‌ను నియంత్రిస్తామని వెల్లడించారు. ఇక వెలగపూడి సచివాలయంలో నిన్న (మంగళవారం) ఇంధన రంగంపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో కోతల్లేని కరెంట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉన్నాయని తనకు ఫిర్యాదులు వస్తున్నాయంటూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానందును చూస్తూ సీఎం వ్యాఖ్యానించారు. విద్యుత్ సరఫపై నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఎక్కడైనా ఆకారణంగా విద్యుత్ కోతలు ఉంటే సంబంధిత ఉద్యోగిపై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఫైర్..

బాసరలో ముదురుతున్న బీజాక్షరాల వివాదం..

మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 10 , 2024 | 08:19 AM