పరదాలు కట్టొద్దని చెప్పానుగా..: లోకేష్

ABN, Publish Date - Jun 13 , 2024 | 07:45 AM

తిరుమల: మాజీ సీఎం జగన్‌ పర్యటనలో పరదాలు కట్టడం అలవాటైన అధికారులు తాజాగా సీఎం చంద్రబాబు పర్యటనలోనూ తిరుమలలో అతిథిగృహం వద్ద పరదాలు కట్టారు. వాటిని చూసిన లోకేశ్‌ అధికారులను ప్రశ్నించారు.

తిరుమల: మాజీ సీఎం జగన్‌ పర్యటనలో పరదాలు కట్టడం అలవాటైన అధికారులు తాజాగా సీఎం చంద్రబాబు పర్యటనలోనూ తిరుమలలో అతిథిగృహం వద్ద పరదాలు కట్టారు. వాటిని చూసిన లోకేశ్‌ అధికారులను ప్రశ్నించారు. ‘ఏం ఇంకా పోలీసులు పరదాలు కట్టారు. అలవాటైపోయింది వాళ్లకి. కట్టొద్దంటే కడుతున్నారు. ముందు ఈ అలవాటు మార్చాలి. అంతా సెట్‌ కావాలి. ఫ్లైఓవర్‌పై మొదటిసారి పోలీసులను చూశాను’ అంటూ నవ్వారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసుల భయంతో 5 ఐఫోన్లు మటాష్‌

కష్టాలు పడి.. కసిగా ఎగసి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 13 , 2024 | 07:45 AM