ప్రభుత్వం ఏదైనా అధికార, ఆర్థిక బలం ఉంటే అడ్డుకునేది ఎవరంటూ స్థానిక వైసీపీ నేత దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారు.
దాళ్వా వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఆ ధాన్యం దళారుల చేతిలోకి వెళ్లి రైతులు మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ముందస్తుగానే ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేసింది.
తీర ప్రాంతంలో దశాబ్దాల కాలంగా హామీలు, శంకుస్థాపనలకే పరిమితమవుతూ వస్తున్న వాటిల్లో ఒకటి బియ్యపుతిప్ప హార్బర్.
లక్కవరం గ్రామానికి చెందిన రైతు చల్లా బసవయ్య (70) పశువులను మేపడానికి వెళ్లి ఎర్రకాలువలో పడి గల్లంతయ్యాడు.
మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో జిల్లా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించాయి.
ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వైకల్యాన్ని అదిగమించి ముందుకు సాగాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు పౌలీ్ట్ర ఫారాల్లో కోళ్లు బర్డ్ఫ్లూ వల్లే చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది.
ఈ రోజు మంచి రోజు.. రిజిస్ట్రేషన్ చేయిద్దాం.. అవసరమైన డబ్బు సమకూరింది ఇల్లు, భూమి రిజిస్ట్రేషన్ చేసేద్దాం.. చాలామంది ఇలాగే ఆలోచిస్తారు. రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు గ్రీన్సిగ్నల్ ఇవ్వగానే తక్షణం పని పూర్తయ్యేది.
రెవెన్యూ వ్యవస్థలో గ్రామ స్థాయిలో వీఆర్వో, ఇతర సిబ్బంది పోటీపడి నీటి తీరువా (భూమి శిస్తు) వసూలు చేసేవారు.
‘రైతులకు సాంకేతికంగా కానీ, ఆర్థిక వనరుల రూపంలో కానీ అన్ని విధాలా తోడుంటాం’ అని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ జడ్.వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు.