పట్టణాల్లో చెత్త సమస్య సంక్లిష్టంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లోని ప్రధాన వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి.
పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం గాలీ వాన బీభత్సం సృష్టిం చింది.
జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. గాలి.. వానతో రైతులు హడలి పోయారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బలహీనవర్గాలకు, వృత్తిదారులకు పనిముట్లు, రుణాలు పంపిణీ చేయనున్నట్లు గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
పేదలకు ఇంటి స్థలాల పేరిట అప్పటి వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల్లో అనర్హులకు పెద్ద పీట వేసింది.
వేసవి కాలం వచ్చేసింది. వడగాల్పులు ప్రారంభమ య్యాయి. ఉక్కపోత పెరిగింది. పగలంతా ఎండకు ఎండి వడగాల్పులకు అలసిపోయి సాయంత్రం సమయంలో వచ్చే చల్లగాలికి ఆరుబైట విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు.
ChandraBabu: కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీకోదండ రామస్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతోన్నాయి. అందులోభాగంగా శ్రీసీతారామ స్వామి కళ్యాణోత్సవం జరగనుంది. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అంతకుముందు స్వామి వారికి ఆయన ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ఆక్వా రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.రొయ్య పిల్లలు విక్రయించే హేచరీల నుంచి, మేత కంపెనీలు, కొనుగోలుదారుల వరకూ అందరూ సిండికేట్ అయి ముంచే స్తున్నారు’ అని పాలకొల్లు జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం చైర్మెన్ గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు,పలువురు రైతులు తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.
అమెరికాకు ఎగుమతి చేసే ఆక్వా ఉత్పత్తులపై నిన్నటి వరకు మూడు నాలుగు నాలుగు శాతం సుంకం విధించేవారు. కాని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్లను ఒకేసారి 26 శాతానికి పెంచడంతో కలకలం రేపింది.
జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతా ల్లో సోమవారం సాయంత్రం ఈదురు గాలులుతో కూడి న వడగళ్ల వాన కురిసింది.