Home » Ambati Rambabu
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది...
వైసీపీ ప్రభుత్వం కేవలం రెండు వేల కోట్లతో అభివృద్ధి చేశామని గొప్పలు చెబుతోంది. ఇరిగేషన్ మంత్రికి పిచ్చి పట్టింది. మంత్రి అన్న విషయం మరచి టీ షర్టులు వేసుకుని కులకడం, డాన్సులు వేసి కులకడం తప్ప మరేమీ లేదు. అర్ధరాత్రిలో మహిళలకు ఫోన్లు చేయడం.. పడుకుని ఉండే ఆడవాళ్లును లేపడంపై ఉండే చిత్తశుద్ధి ఈ ప్రాజెక్టులపైన పెట్టుంటే సంతోషం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సంబరాల రాంబాబు.. ముఖ్యమంత్రి, మంత్రులంతా పవన్ అంటే భయపడిపోతున్నారు. మీ అవినీతి పత్రిక సాక్షిలో ప్రతిరోజూ పవన్ పేరు రాసేలా చేస్తానని గతంలోనే మా అధినేత చెప్పారు. పవన్ నామాన్ని జపం చేసేలా చేస్తానని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఇప్పుడు మీ అందరికీ పవన్ కళ్యాణ్ మొగుడు అని మీరే అంగీకరించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా తిరుపతిలో జనసేన నేతలు వినూత్న నిరసనకు దిగారు. SSS పేరుతో మంత్రి అంబటి రాంబాబుపై సినిమాకు ముహూర్తం షాట్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధర్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ సినిమాపై పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ సినిమాలో శ్యాంబాబు పాత్రలో నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసిన డ్యాన్స్పై పెద్ద దుమారమే రేగుతోంది. ఇది ఏపీ మంత్రి అంబటి రాంబాబు అప్పట్లో సంక్రాంతి పండుగకు చేసిన డ్యాన్స్ను పోలి ఉందని వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘బ్రో’ సినిమా నటులు, నిర్మాతలను తిట్టిపోస్తున్నారు.
తమ పార్టీ నోటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురించి బ్రో సినిమాలో మంచి మంచి మాటలు ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఎంత సంపాదించినా పోవాల్సిందే అనే అంశాన్ని చెప్పారన్నారు. మార్గదర్శి పై పైశాచిక దాడిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టి తనను ఆంబోతు అన్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ అల్లుడు అవ్వడం మూలంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారన్నారు. కిందిస్థాయి నుంచి వచ్చిన తనను ఇష్టానుసారం అంటారా అంటూ విరుచుకుపడ్డారు.
పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (YCP Minister Ambati Rambabu) మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్పై (Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు.