Home » children
మన దేశంలో పిల్లలు పుట్టిన కొంతకాలానికే వెండి కంకణాలు, గొలుసులు ఇచ్చే సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. దీని వెనుక మతపరమైన, శాస్త్రీయ కారణాలు రెండూ ఉన్నాయి. అయితే, పిల్లలకు వెండి ఆభరణాలు ఎందుకు ధరిస్తారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలోని పలు పాఠశాలల్లో జరిగిన సర్వేలు ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాయి. 8-14 ఏళ్ల వయస్సు పిల్లల్లో 60 శాతం మంది డిజిటల్ గాడ్జెట్లకు ఆకర్షితులవుతుండగా, కేవలం 25 శాతం మంది మాత్రమే స్వచ్ఛందంగా పుస్తకాలు చదువుతున్నారు. ఈ పరిస్థితి వెనుక పిల్లలపై ఒత్తిడి, చదువు పట్ల విసుగు, ఆసక్తికరమైన పఠన సామగ్రి లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Best School For Kids: పిల్లలను స్కూల్కు పంపించాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. స్కూల్ ఎంపిక, భద్రత, విద్యా ప్రమాణాలు వంటి విషయాలు తెలుసుకోవాలి.
ఓ పిల్లాడు కుర్చీలో కూర్చుని ఫోన్లో గేమ్స్ ఆడుతుంటాడు. పక్కన ఎవరున్నారనే విషయం కూడా మర్చిపోయి పూర్తిగా ఫోన్లో లీనమై ఉంటాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
ఎన్టీఆర్ స్టేడియంలో ఓ దారుణమైన సంఘటన వెలుగు చూసింది. మానవత్వం మరిచిపోయిన ఆ దుర్మార్గులు మనసు కలిచి వేసే సంఘటనకు పాల్పడ్డారు. ఛీ.. మీరసలు మనుషులేనా అనిపించేలా.. అప్పుడే పుట్టిన పసికందుపై దారుణానికి పాల్పడ్డారు.
వంటపనిలో విద్యార్థులా... నిజమే...నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాళెం గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థులు ఇదే పని చేస్తున్నారు.
Chanakya Niti : ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులు పిల్లల ఎదుట ఇలా ప్రవర్తిస్తే అవి వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కన్నవారు చేసే ఈ తప్పుల పర్యవసానంగా పిల్లలు జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకే, పిల్లల ముందు ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి..
లే నాన్నా లే.. ఇంటికెళ్లి పోదాం.. అంటూ ఓ తల్లి కుమారుడిని పట్టుకుని రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టిచింది.
బ్రిడ్జి కోర్సు ప్రవేశ పెట్టాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఆరో తరగతిలో మొదటి రెండు నెలలు బ్రిడ్జి కోర్సు అమలు చేయనుంది.
రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల్లోని చిన్నారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న బాలామృతంతోపాటు అదనంగా పాలు, మిల్లెట్స్ అల్పాహారం (స్నాక్స్)ను కూడా ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.