Home » Food and Health
హైదరాబాద్లోని నాగోల్లో పలు హోటళ్లు, ,రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్లీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలం చెల్లిన ఆహార పదార్థాల వినియోగాన్ని అధికారులు గుర్తించారు.
ఎముకలు ఎప్పుడూ బలంగా ఉండటానికి ఆయుర్వేదం రికమెండ్ చేసిన గింజలను తీసుకోవాలని చెబుతున్నారు. ఈ గింజలలో పాల కంటే 8 రెట్లు కాల్షియం ఉంటుందట.
జామపండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. అయితే.. చలికాలంలో వీటని తినాలని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
పచ్చ కర్పూరాన్ని దేవుడి కార్యాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది చాలా ఘాటుగా, ఆహ్లాదకరమైన సువాసన కలిగి ఉంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి ఎంత వరకు మేలంటే..
అతి అన్నింటా అనర్థదాయకమే. కొందరు జిమ్ము, డైట్ల పేరుతో ఎక్కువ మోతాదులో ప్రొటీన్ కలిగిన ఆహారాన్ని తింటున్నారు. ఇటువంటి అలవాటు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడటం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు.
ఆరోగ్య స్పృహ పెరిగిన కారణంగా నేటి కాలంలో తేనె వినియోగం పెరిగింది. అయితే ఆర్గానిక్ తేనె లేదా సాధారణ తేనె మధ్య తేడాలు చాలామందికి తెలియవు.
రంగురంగుల ఆహారాల కలయికను రెయిన్ బో డైట్ అంటారు. దీన్ని రోజూ ఫాలో అయితే మ్యాజిక్ చేస్తుంది.
ప్రతిరోజు ఇంట్లో వినియోగించే పసుపు గురించి షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లోని పసుపులో సీసం స్థాయి ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
రాగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, రాగులలో బోలెడు పోషకాలు ఉంటాయని తెలుసు. కానీ చాలామందికి ఈ నిజాలు తెలియవు.
Telangana: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల డ్రైవ్ కొనసాగుతోంది. నాగోల్, ఎల్బీనగర్, ఉప్పల్లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో శుక్రవారం అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రెస్టారెంట్లలో ఫుడ్ను తయారు చేస్తున్న విధానం, వాళ్లు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలను చూసి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగోల్ లక్కీ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.