Home » Manchu mohanbabu
ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా వాడివేడి వాదనలు జరిగాయి. హత్యాయత్నం కేసు పెట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని మోహన్ బాబు కలిశారని ప్రతివాది తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చాలా ప్రభావంతమైన వ్యక్తి కావడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని మోహన్బాబుకు..
మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన గొడవ రోజుకో మలుపు తీసుకుంటోంది. మొన్నటిదాకా మోహన్ బాబు, విష్ణు, మనోజ్.. పరస్పరం ఫిర్యాదులు చేసుకోగా.. తాజాగా మోహన్ బాబు భార్య నిర్మలా దేవి సంచలన ఆరోపణలు చేశారు..
జర్నలిస్ట్పై దాడి నేపథ్యంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆయన ఆశ్రయించారు. కాని బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
తనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన మంచు మోహన్ బాబుకు చుక్కెదురు అయింది. దీంతో ఆయన పోలీసుల విచారణకు హాజరుకాక తప్పలేదు.
Manchu Manoj: మంచు ఫ్యామిలీ కాంట్రవర్సీ రోజుకో కొత్త టర్న్ తీసుకుంటోంది. తాజాగా ఈ వివాదంపై మంచు మనోజ్ స్పందించారు. తానే తీసుకెళ్లానంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆడియో సందేశాన్ని మోహన్ బాబు విడుదల చేశారు. ఆరోజు అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన వివరించారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో మోహన్ బాబు హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పరిస్థితి కొంచెం కుదుటుపడటంతో ..
ఆస్తి పంపకాల విషయంలో కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుతుండగా గొడవ జరగడంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆదివారం మంచు మనోజ్ పోలీసులకు ఫోన్ చేసి తనపై తండ్రి మోహన్బాబు, ఆయన అనుచరులు దాడి చేశారని సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రాత పూర్వకంగా ..
పోలీసుల నోటీసులపై మోహన్బాబు తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్మోషన్ పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం పోలీసుల ముందు విచారణ నుంచి..
ఇన్నాళ్లు తాను సైలెంట్గా ఉన్నానన్నార మంచు మనోజ్. ఈ మంచు మనోజ్.. ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా? మంచి కోసం నిలబడుతున్నాడా? అనేది ఈ రోజు సాయంత్రం తాను నిర్వహించనున్న ప్రెస్ మీట్లో స్పష్టమవుతుందన్నారు. తన తండ్రి మోహన్ బాబుపై గన్ పెట్టి కాల్చే వినయ్కు, మా అన్నయ్య విష్ణుకు ఈ రోజు సాయంత్రం ప్రతిది వివరిస్తాన్నారు. తనకు తీవ్ర గాయాలయ్యాయన్నారు.
మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న అన్ని విషయాలు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసే ప్రెస్ మీట్లో వివరిస్తానని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ వెల్లడించారు. ఇంటి నిండా కార్లు.. ఇంటి నిండా మనుషుల ఉన్నారని.. కానీ ఆనారోగ్యానికి గురైన వ్యక్తిని 108లో తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.