తొలి సంతకం దానిపైనే: చంద్రబాబు

ABN, Publish Date - Apr 23 , 2024 | 09:11 AM

అమరావతి: కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తానని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓ ఆడబిడ్డ జగ్గంపేటలో తనను కలిసినప్పుడు పెన్ ఇచ్చిందని, ఆ పెన్నుతో సీఎం అయ్యాక డీఎస్సీపై తొలి సంతకం చేయాలని కోరిందని చంద్రబాబు తెలిపారు.

అమరావతి: కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం (First Signature) డీఎస్సీ (DSC)పైనే చేస్తానని తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్పష్టం చేశారు. ఓ ఆడబిడ్డ జగ్గంపేటలో తనను కలిసినప్పుడు పెన్ (Pen) ఇచ్చిందని, ఆ పెన్నుతో సీఎం (CM) అయ్యాక డీఎస్సీపై తొలి సంతకం చేయాలని కోరిందని చంద్రబాబు తెలిపారు. ఖచ్చితంగా అలాగే చేస్తానని ప్రకటించారు. టీడీపీ వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ప్రజాగళంలో భాగంగా నిన్న కాకినాడ జిల్లా, జగ్గంపేట, విజయనగరం జిల్లా, శృంగవరపు కోటలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోక్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్.. ప్రతి పనికి ఓ రేటు..

జగన్ ‘నాడు-నేడు’ బాగోతం..

నా గెలుపు ఖాయం

మోదీకి ఓటమి భయం

భార్య పుట్టినరోజు జరిగిన రెండో రోజే.. ఘోర రోడ్డు ప్రమాదం

Updated at - Apr 23 , 2024 | 09:12 AM