సాగునీటి ప్రాజెక్టులపై సీఎం ఫోకస్

ABN, Publish Date - Jul 08 , 2024 | 11:24 AM

హైదరాబాద్: తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. వాటిని పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. వాటిని పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నిధులు ఖర్చు చేసినవి, అసంతపూర్తిగా ఉన్నవి, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగు ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు విశ్వాసనీయంగా తెలిసింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో సంక్షోభంలో ఇంధన రంగం..

ముంబైలో భారీ వర్షాల.. రోడ్లు జలమయం..

ఏపీలో నేటినుంచి ఇసుక ఉచితం..

చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్నాం: దేవేంద్ర

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 08 , 2024 | 11:24 AM